Jump to content

ఉంగుటూరు రైల్వే స్టేషను

అక్షాంశ రేఖాంశాలు: 16°49′28″N 81°25′24″E / 16.824529°N 81.423271°E / 16.824529; 81.423271
వికీపీడియా నుండి
ఉంగుటూరు రైల్వే స్టేషను
భారతీయ రైల్వేల స్టేషను
General information
ప్రదేశంఉంగుటూరు ,పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
భారతదేశం
అక్షాంశరేఖాంశాలు16°49′28″N 81°25′24″E / 16.824529°N 81.423271°E / 16.824529; 81.423271
ఎత్తు18 మీ. (59 అ.)
యాజమాన్యంభారతీయ రైల్వేలు
నిర్వహించేవారుదక్షిణ మధ్య రైల్వే దక్షిణ మధ్య రైల్వే జోన్
లైన్లుహౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము లోని విశాఖపట్నం-విజయవాడ రైలు మార్గము
ప్లాట్‌ఫాములు2 ప్లాట్ ఫారములు గ్రావెల్‌తో నింప బడింది.
ట్రాకులు2 బ్రాడ్ గేజ్
Construction
Structure type(గ్రౌండ్ స్టేషను) ప్రామాణికం
Parkingలేదు
Other information
స్టేషన్ కోడ్VGT
జోన్లు దక్షిణ మధ్య రైల్వే జోన్
డివిజన్లు విజయవాడ
History
ప్రారంభం1893–96
Electrified1995–96

ఉంగుటూరు రైల్వే స్టేషను (స్టేషన్ కోడ్: VGT) అనేది ఆంధ్రప్రదేశ్ ఉంగుటూరు గ్రామంలోని భారతీయ రైల్వేలకు చెందినది. ఇది విజయవాడ-నిడదవోలు (లూప్ లైన్) శాఖ మార్గము , విజయవాడ-గుడివాడ-భీమవరం టౌన్-నిడదవోలు రైల్వే స్టేషన్ల (లూప్) శాఖలో ఉంది. ఇది దక్షిణ మధ్య రైల్వే జోన్ యొక్క విజయవాడ రైల్వే డివిజను యొక్క పరిపాలక అధికార పరిధిలో ఉంది. ఈ స్టేషన్లో ప్రతిరోజు 11 రైళ్ళు ఆగుతాయి.[1]

చరిత్ర

[మార్చు]

1893, 1896 మధ్య, ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే యొక్క 1,288 కిమీ (800 మైళ్ళు), విజయవాడ, కటక్‌ల మధ్య ట్రాఫిక్ కొరకు ప్రారంభించబడింది.[2] ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే యొక్క దక్షిణ భాగం (వాల్తేర్ నుండి విజయవాడ వరకు) 1901 లో మద్రాస్ రైల్వే ఆధీనంలోకి తీసుకుంది.[3]

మూలాలు

[మార్చు]
  1. "VGT/Unguturu Railway Station - Train Departure Timings". India Rail Info.
  2. "Major Events in the Formation of S.E. Railway". South Eastern Railway. Archived from the original on 2013-04-01. Retrieved 2018-06-01.
  3. "IR History: Part III (1900-1947)". IRFCA. Retrieved 2013-01-19.

బయటి లింకులు

[మార్చు]
అంతకుముందు స్టేషను   భారతీయ రైల్వేలు   తరువాత స్టేషను
దక్షిణ మధ్య రైల్వే