మిజోరం 9వ శాసనసభ
స్వరూపం
మిజోరం 9వ శాసనసభ, 2024 మిజోరం శాసనసభ ఎన్నికలు నవంబరు 7న జరిగాయి.2023 డిసెంబరు 3న ఫలితాలు ప్రకటించారు. తరువాత 2023 డిసెంబరు 8న మిజోరం శాసనసభ ఏర్పడింది. ఇది భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రమైన మిజోరంకు ప్రాతినిధ్యం వహిస్తుంది. [1] ఎన్నికల ఫలితాలు 2023 డిసెంబరు 4న ప్రకటించబడ్డాయి. 8వ శాసనసభకు ప్రాతినిధ్యం వహించిన జోరామ్ పీపుల్స్ మూవ్మెంట్ మెజారిటీ సీట్లను గెలుచుకుంది. 1972లో ఎన్నికలు ప్రారంభమైన తర్వాత 9వ అసెంబ్లీ మిజోరంకు ప్రాతినిధ్యం వహించడానికి ఒకటి కంటే ఎక్కువ మంది మహిళలు ఎన్నిక కావడం ఇది మొదటిసారి.[2]
శాసనసభ సభ్యులు
[మార్చు]సూచనలు
[మార్చు]- ↑ "Mizoram Legislative Assembly". www.mizoramassembly.in. Retrieved 2024-03-14.
- ↑ "Vital Stats". PRS Legislative Research. Retrieved 2024-03-14.
- ↑ "Election Commission of India". results.eci.gov.in. Retrieved 2023-12-04.