లవకుశబందరులోని మినర్వా టాకీసు అధినేత పినపాల వెంకటదాసు మద్రాసు వెళ్ళి వేల్ పిక్చర్స్ స్టూడియోస్ స్థాపించి, తీసిన సీతాకళ్యాణం బాగా ప్రజాదరణ పొందింది. ఇది దక్షిణాదిలో నిర్మించిన మొదటి సినిమా.
సి.పుల్లయ్య దర్శకత్వంలో వచ్చిన లవకుశ కూడా హిట్ చిత్రంగా నిలిచింది.
ఇదే యేడాది మూడో చిత్రంగా విడుదలైన అహల్య పరాజయాన్ని చవిచూసింది.