దక్షిణ ప్రాంతీయ మండలి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పటంలో ఎరుపు రంగులో దక్షిణ భారత జోనల్ కౌన్సిల్

దక్షిణ జోనల్ కౌన్సిల్ అనేది ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కలిగి ఉన్న ఒక భారతదేశ ప్రాంతీయ మండలి.

అండమాన్, నికోబార్ దీవులు, లక్షద్వీప్‌లు ఏ జోనల్ కౌన్సిల్‌లోనూ సభ్యులు కాదు.[1] అయితే ప్రస్తుతం ఇవి దక్షిణ ప్రాంతీయ మండలిలో ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్నాయి. [2]

భారతదేశంలోని రాష్ట్రాలు ఈ రాష్ట్రాల మధ్య సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతో ఒక సలహా మండలితో ఆరు జోన్‌లుగా భారత ప్రభుత్వం విభజించింది. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం-1956లోని విభాగం-III ప్రకారం ఐదు జోనల్ కౌన్సిల్‌లు ఏర్పడినవి.[3] [4] [5]

ఇది కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "The States Reorganisation Act, 1956 (Act No.37 Of 1956)" (PDF). Retrieved 16 November 2020.
  2. "Present Composition of the Southern Zonal Council" (PDF). Retrieved 16 November 2020.
  3. "NEC -- North Eastern Council". Archived from the original on 15 April 2012. Retrieved 25 March 2012.
  4. "Genesis | ISCS".
  5. "The States Reorganisation Act, 1956 (Act No.37 Of 1956)" (PDF). Retrieved 16 November 2020.

వెలుపలి లంకెలు

[మార్చు]