చింతా దీక్షితులు(1891-1960) వ్రాసిన హాస్యకథల సంపుటి ఇది[1]. 1946లో ప్రచురింపబడింది. దీని కంటే ముందు చింతా దీక్షితులు వ్రాసిన కథలు మూడు పుస్తకాలుగా వెలువడ్డాయి. అవి ఏకాదశి, దీక్షితులు కథలు, వటీరావు కథలు. ఇది నాలుగవ పుస్తకం. దీనిలో 15 కథలు ఉన్నాయి.