భారత జాతీయ కాంగ్రెస్ (యు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భారత జాతీయ కాంగ్రెస్
సెక్రటరీ జనరల్ఎ.కె.ఆంటోనీ
స్థాపకులుడి. దేవరాజ్ అర్స్
స్థాపన తేదీ1979 జూలై
రంగు(లు)ఎరుపు
ఈసిఐ హోదారద్దు చేసిన పార్టీ[1]

భారత జాతీయ కాంగ్రెస్ (యు) అనేతి ఇందిరా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ (ఐ) నుండి విడిపోయిన విభాగం. దీనిని 1979 జూలైలో అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి డి. దేవరాజ్ ఉర్స్ స్థాపించాడు. విభజనపై ఉర్స్ వివరణ ఇందిర కుమారుడు సంజయ్ గాంధీ తిరిగి పార్టీలోకి రావడం. ఉర్స్ తనతో పాటు కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, గోవా నుండి కాబోయే కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, యశ్వంతరావ్ చవాన్, దేవ్ కాంత్ బారుహ్, కాసు బ్రహ్మానంద రెడ్డి, ఎకె ఆంటోనీ, శరద్ పవార్, శరత్ చంద్ర సిన్హా, ప్రియరంజన్ దాస్ మున్షీ, కెపి ఉన్నికృష్ణన్ వంటి అనేక మంది శాసనసభ్యులను తీసుకువెళ్లారు.

తదనంతరం, దేవరాజ్ ఉర్స్ జనతా పార్టీలో చేరారు; యశ్వంతరావు చవాన్, బ్రహ్మానంద రెడ్డి, చిదంబరం సుబ్రమణ్యం కాంగ్రెస్ (ఇందిర)లో చేరారు; ఎకె ఆంటోనీ కాంగ్రెస్ (యు) నుండి విడిపోయి కేరళలో కాంగ్రెస్ (ఎ) ని స్థాపించారు. 1981 అక్టోబరులో శరద్ పవార్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించినప్పుడు, పార్టీ పేరు ఇండియన్ కాంగ్రెస్ (సోషలిస్ట్) గా మార్చబడింది.[2]

నాయకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "List of Political Parties and Election Symbols main Notification Dated 18.01.2013" (PDF). India: Election Commission of India. 2013. Retrieved 9 May 2013.
  2. Andersen, Walter K..