ఆనందరావు విఠోబా అడ్సుల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆనందరావు విఠోబా అడ్సుల్ (జననం 1 జూన్ 1947)భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మూడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై 2002 నుండి 2004 వరకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా పని చేసి 2011, 2012 & 2013లో సంసద్ రత్న అవార్డును అందుకున్నాడు.[1]

నిర్వహించిన పదవులు

[మార్చు]
  • 1996: 11వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు (1వ పర్యాయం)
  • 1999: 13వ లోక్‌సభకు తిరిగి ఎన్నికయ్యాడు (2వసారి)
  • అక్టోబర్ 1999-జూ. 2002: చీఫ్ విప్, శివసేన పార్లమెంటరీ పార్టీ, లోక్‌సభ.
  • 1999–2002: మానవ వనరుల అభివృద్ధి కమిటీ సభ్యుడు
  • 2000–2002: రవాణా & పర్యాటకంపై కమిటీ సభ్యుడు
  • 2000-మార్చి 2002: రైల్వే మంత్రిత్వ శాఖ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడు
  • జూలై 2002-ఆగస్ట్. 2002: నాయకుడు, శివసేన పార్లమెంటరీ పార్టీ
  • 26 ఆగస్టు 2002 - మే 2004: కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ & కంపెనీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ.
  • 2009 15వ లోక్‌సభకు తిరిగి ఎన్నికయ్యాడు (4వసారి)
  • 6 ఆగస్టు 2009 - పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడు
  • 31 ఆగస్టు 2009 - పెట్రోలియం & సహజ వాయువుపై కమిటీ సభ్యుడు
  • 23 సెప్టెంబర్ 2009 - ప్రభుత్వ హామీలపై కమిటీ సభ్యుడు
  • 5 మే 2010 - పబ్లిక్ అకౌంట్స్ కమిటీ [2]
  • 2014: 16వ లోక్‌సభకు తిరిగి ఎన్నికయ్యాడు (5వసారి)
  • 1 సెప్టెంబరు 2014: రసాయనాలు & ఎరువులపై స్టాండింగ్ కమిటీ ఛైర్‌పర్సన్.
  • 2018: శివసేన పార్టీ నాయకుడిగా నియమితులయ్యాడు.

మూలాలు

[మార్చు]
  1. Naik, Yogesh (July 7, 2022). "Former MP Adsul resigns as Shiv Sena leader". Indian Express.
  2. "Detailed Profile: Shri Anandrao Adsul". Government of India. Retrieved 15 October 2015.[permanent dead link]