శ్రీకంఠదత్త నరసింహరాజ ఒడయార్
స్వరూపం
శ్రీకంఠదత్త నరసింహరాజ ఒడయార్ | |
---|---|
![]() Srikanta Datta Narasimharaja Wadiyar, Scion of Mysore Royal Family | |
పూర్వాధికారి | జయచామరాజేంద్ర ఒడయార్ |
జననం | మైసూర్, భారతదేశం | 1953 ఫిబ్రవరి 20
మరణం | 10 డిసెంబరు 2013 బెంగలూరు, కర్ణాటక, భారతదేశం | (aged 60)
Spouse | ప్రమోదా దేవి |
House | ఒడయార్ |
తండ్రి | జయచామరాజేంద్ర ఒడయార్ |
తల్లి | త్రిపుర సుందరి అమ్మణి |
మతం | హిందూ |
Signature | ![]() |
శ్రీకంఠదత్త నరసింహరాజ ఒడయార్ మైసూర్ సంస్థానం చివరి రాజు జయచామ రాజేంద్ర ఒడయార్ ఏకైక కుమారుడు. ఇతడు మైసూరు రాజ్యాన్ని పరిపాలించిన యదు వంశ రాజులలో చివరివాడు.
నేపథ్యం
[మార్చు]1953 ఫిబ్రవరి 20న ఒడయార్ మైసూరులో జన్మించాడు. అక్కడే మహారాజ కళాశాలలో రాజనీతి శాస్త్రంలో ఎం.ఏ, శారదా విలాస్ న్యాయ కళాశాలలో ఎల్.ఎల్.బీ. పూర్తి చేశాడు. 1973లో ప్రైవేట్ రాజ దర్బారులో పట్టాభిషేకం జరిగింది. 1976 ఫిబ్రవరి 2న ప్రమోదా దేవిని వివాహమాడాడు. 1984, 1989, 1996, 1999లలో మైసూరు నుంచి లోక్సభకు ఎన్నికయ్యాడు.
బయటి లంకెలు
[మార్చు]![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/4/4a/Commons-logo.svg/30px-Commons-logo.svg.png)
వికీమీడియా కామన్స్లో Srikanta Wadiyarకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.