వేదిక:వర్తమాన ఘటనలు/2008 సెప్టెంబర్ 30

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సెప్టెంబరు 30, 2008 (2008-09-30)!(మంగళవారం) మార్చు చరిత్ర వీక్షించు
  • రాజస్థాన్ లోని జోధ్‌పూర్ లో చాముండా దేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో సుమారు 150 పైగా భక్తులు మరణించారు. 60కి పైగా గాయపడ్డారు.
  • భారతదేశంతో ఫ్రాన్స్ అణు ద్వైపాక్షిక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అణువ్యాపారానికి ఎన్.ఎస్.జి. దేశాల ఆమోదం అనంతరం ఇది తొలి ఒప్పందం.