వేదిక:వర్తమాన ఘటనలు/2008 మార్చి 23

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మార్చి 23, 2008 (2008-03-23)!(ఆదివారం) మార్చు చరిత్ర వీక్షించు
  • కొత్తగా నిర్మించిన రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మార్చి 22 అర్థరాత్రి నుంచి విమాన రాకపోకలు ప్రారంభమయ్యాయి. లుప్తాన్సా ఎయిల్ లైన్స్‌కు చెందిన విమానం మొదటిసారిగా ఇక్కడికి చేరింది.
  • ఒరిస్సాలోని బాలాసోర్ వద్ద వీలర్స్ ద్వీపంలో అగ్ని-1 క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించిందిం. ఈ క్షిపణికి అణ్వాయుధాలు మోసుకెళ్ళగల సామర్థ్యం ఉంది.
  • కొత్త ప్రధానమంత్రి పదవికి యూసఫ్ రజా గిలానీ పేరును పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ ప్రకటించింది.