విశ్వనాథన్ పెరుమాళ్
Jump to navigation
Jump to search
శ్రీవిశ్వనాథన్ పెరుమాళ్ గారు ప్రస్తుత 15 వ లోక్ సభలో భారతీయ జాతీయ కాంగ్రెం తరుపున కాంచీపురం (ఎస్.సి) నియోజిక వర్గం నుండి గెలిచి పార్లమెంటు సభ్యునిగా వున్నారు.[1]
![](http://upload.wikimedia.org/wikipedia/te/5/56/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B5%E0%B0%A8%E0%B0%BE%E0%B0%A5%E0%B1%8D_%E0%B0%AA%E0%B1%86%E0%B0%B0%E0%B1%81%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B3%E0%B1%8D.png)
బాల్యం
[మార్చు]వీరు 20 మేనెల 1964 లో తమిళనాడులోని కడలూరులో జన్మించారు. వీరి తల్లిదండ్రులు ఎన్. పెరుమాళ్, పి. ముత్తు లక్ష్మి. వీరు కడలూరులోని పెరియార్ కళాశాలలో బి.ఎ. చదివారు.
కుటుంబము
[మార్చు]వీరు ఆగస్టు 27 1998 లో( పి.పద్మినిని వివాహము చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె కలదు.)
రాజకీయ ప్రస్తావనము
[మార్చు]శ్రీవిశ్వనాథన్ పెరుమాళ్ గారు ప్రస్తుత 15 వ లోక్ సభలో భారతీయ జాతీయ కాంగ్రెస్ తరుపున కాంచీపురం (ఎస్.సి) నియోజిక వర్గం నుండి గెలిచి పార్లమెంటు సభ్యునిగా వున్నారు. వీరు పార్ల మెంటరీ కంమిటీలో సభ్యునిగా కూడ వున్నారు.