మహారాష్ట్ర లోని నాగ్ పూర్ నగరంలో జల వనరులను కాలుష్యమయం కాకుండా ఉండేందుకు, వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం కృత్రిమ సరస్సులను ఏర్పాటు చేస్తారు. ఇది అన్ని చోట్లా ఆచరించదగిన పని.