మైసూరులోని ముఖ్యమైన పర్యాటక కేంద్రాలలో సెయింట్ ఫిలోమినా చర్చి ఒకటి. మైసూరు మహారాజా ముమ్మడి కృష్ణరాజ ఒడయార్ 1843లో నిర్మించిన ఈ చర్చి ప్రస్తుత రూపంలో 1933లో పునర్నిర్మింపబడింది.