ఆంధ్ర సాహిత్య పరిషత్, కాకినాడ భవనం ప్రస్తుతం మ్యూజియంగా మార్చబడినది. ఇది మొదట మద్రాస్లో ప్రారంభించబడి తరువాత పిఠాపురం రాజావారి కృషి వలన కాకినాడకు తరలించబడినది