మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం ప్రాథమికంగా దారిద్ర్య రేఖ దిగువనున్న వారికి పనులను కల్పించడం ద్వారా గ్రామీణ ప్రజల కొనుగోలు శక్తిని పెంపొందింపచేసే దిశగా ప్రవేశపెట్టబడినది. ఈ పధకం క్రింద బి.సింగవరంగ్రామంలో చెరువు పూడిక తీస్తున్న గ్రామస్తులు.