కాకతీయులు ఓరుగల్లు రాజధానిగా ఆంధ్ర దేశాన్ని పాలించారు. గణపతి దేవుడు, రుద్రమ దేవి కాకతీయులలో ప్రసిద్ధి గాంచిన ఏలికలు. వారికాలంలో ఆంధ్రదేశంలో శిల్పకళ బాగా వృద్ధి చెందింది. ఇది వారి కాలంనాటి ఒక మంటపం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురావస్తు సంగ్రహాలయం, హైదరాబాదులో ఈ మంటపం ఉంచబడింది. (మ్యూజియం వారి సౌజన్యంతో ఫొటో తీయబడినది)