Jump to content

రాజీవ్ గాంధీ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ

వికీపీడియా నుండి
రాజీవ్ గాంధీ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ
నినాదంశాంతి కోసం విద్య
రకంవిద్య పరిశోధన సంస్థ
స్థాపితం1995
వ్యవస్థాపకుడుడాక్టర్ ఎం. శాంతి రాముడు
చైర్మన్డాక్టర్ ఎం. శాంతి రాముడు
ప్రధానాధ్యాపకుడుడాక్టర్ టి. జయచంద్ర ప్రసాద్
విద్యార్థులు1404 {2015-2016}
స్థానంనంద్యాల, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
కాంపస్పట్టణ, 35 ఎకరాలు (0.14 కి.మీ2) of land

రాజీవ్ గాంధీ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అనేది ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, నంద్యాలలో ఉన్న ఒక స్వయంప్రతిపత్తి కళాశాల. ఈ కళాశాల అనంతపురంలోని జవహార్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంకు అనుబంధంగా ఉంది. నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ ద్వారా గుర్తింపు పొందింది. ఈ సంస్థ 2010 లో స్వయంప్రతిపత్తి హోదాను పొందింది. ఈ కళాశాల భారతదేశంలోని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి చే ఆమోదించబడింది. ఈ కళాశాల 1995లో స్థాపించబడింది.[1]

మూలాలు

[మార్చు]
  1. "RGM College Of Engineering and Technology". www.rgmcet.edu.in. Retrieved 2025-02-12.

బాహ్య లింకులు

[మార్చు]