మాయదారి మనుషులు
స్వరూపం
మాయదారి మనుషులు (1980 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
నిర్మాణ సంస్థ | శ్రీ లక్ష్మీ వినాయక ఆర్ట్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
మాయదారి మనుషులు 1979లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ లక్ష్మీ వినాయక ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ కింద ఎం.ఎస్.ఎన్.చార్యులు నిర్మించిన ఈ సినిమాకు ఎస్.పి.ఆర్.ప్రసాద్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రానికి చెళ్లపిళ్ళ సత్యం సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]- కృష్ణ సుధీర్
- జయంత్ బాబు
- హరిప్రియ
- వసంత
- హలం
- శ్యాంబాబు
- పింగళీ
- తస్సారవల
- పండరి
- ఇ.ఎస్.రాజు
- శ్యాం లాల్
- శివగంగిరెడ్డి
- కె.డి.వెంకటేష్
- బాలయ్య
- బుచ్చిబాబు
- పట్టాభిరామ్
- చలపతిరావు
- రాధిక
- సావిత్రి
- వాణి
- సరోజ
సాంకేతిక వర్గం
[మార్చు]- కథ: ఎం.సరొజినీదేవి
- మాటలు: శంకర్ నారాయణ
- పాటలు: సి.నారాయణరెడ్డి
- నేపథ్యగానం:రామకృష్ణ, ఎస్.జానకి
- సంగీతం: చెల్లపిళ్ళ సత్యం
- నృత్యం: లక్ష్మీనారాయణ, గొపాల్
- స్టంట్స్:భూమానంద్
- మేకప్: వి.సత్యనారాయణ
- కళ:ముద్దుకృష్ణారావు, నాగరాజు
- స్టిల్స్: రాజావీర్
- ఛాయాగ్రహణం: అశ్వనీనాయుడు
- కూర్పు: ఎం.దేవేంద్రనాథ్
- నిర్మాత:ఎం.ఎస్.ఎన్.చార్యులు
- స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఎస్.పి.ఆర్.ప్రసాద్
మూలాలు
[మార్చు]- ↑ "Mayadari Manusulu (1979)". Indiancine.ma. Retrieved 2021-03-29.