మద్దులూరి మాలకొండయ్య యాదవ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మద్దులూరి మాలకొండయ్య

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
4 జూన్ 2024 - ప్రస్తుతం
ముందు కరణం బలరామకృష్ణ మూర్తి
నియోజకవర్గం చీరాల

వ్యక్తిగత వివరాలు

జననం 1 జులై 1958
కొత్తపేట, వేటపాలెం మండలం, బాపట్ల జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు పెద్ద కొండయ్య
జీవిత భాగస్వామి బాల కొండమ్మ
నివాసం 6-142, బైపాస్ రోడ్, ప్రసాద్‌నగర్, కొత్తపేట, వేటపాలెం మండలం, బాపట్ల జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
వృత్తి రాజకీయ నాయకుడు

మద్దులూరి మాలకొండయ్య యాదవ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో చీరాల నుండి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[1][2][3]

మూలాలు

[మార్చు]
  1. Eenadu (5 June 2024). "ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ విజేతలు వీరే." Archived from the original on 10 June 2024. Retrieved 10 June 2024.
  2. BBC News తెలుగు (4 June 2024). "ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు: కొత్త ఎమ్మెల్యేలు వీరే." Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
  3. Election Commision of India (4 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Chirala". Archived from the original on 14 June 2024. Retrieved 14 June 2024.