మత్తు వదలరా 2
Jump to navigation
Jump to search
మత్తు వదలారా 2 | |
---|---|
దర్శకత్వం | రితేశ్ రానా |
కథ | రితేశ్ రానా |
నిర్మాత |
|
తారాగణం | |
ఛాయాగ్రహణం | సురేష్ సారంగం |
కూర్పు | కార్తీక శ్రీనివాస్ |
సంగీతం | కాల భైరవ |
నిర్మాణ సంస్థలు | క్లాప్ ఎంటర్టైన్మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ |
విడుదల తేదీ | 13 సెప్టెంబరు 2024 |
దేశం | భారతదేశం |
మత్తు వదలారా 2 2024లో విడుదలైన సినిమా. క్లాప్ ఎంటర్టైన్మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై చిరంజీవి (చెర్రీ) పెదమల్లు, హేమలత పెదమల్లు నిర్మించిన ఈ సినిమాకు రితేశ్ రానా దర్శకత్వం వహించాడు. శ్రీ సింహా, సత్య, వెన్నెల కిషోర్, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్ను ఆగస్టు 30న, ట్రైలర్ను సెప్టెంబర్ 8న విడుదల చేయగా, సినిమాను సెప్టెంబర్ 13న విడుదలైంది.[1]
నటీనటులు
[మార్చు]సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: క్లాప్ ఎంటర్టైన్మెంట్, మైత్రీ మూవీ మేకర్స్
- నిర్మాత: చిరంజీవి (చెర్రీ) పెదమల్లు, హేమలత పెదమల్లు
- కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: రితేశ్ రానా
- సినిమాటోగ్రఫీ: సురేష్ సారంగం
- ఎడిటర్: కార్తీక శ్రీనివాస్
- సంగీతం: కాల భైరవ
మూలాలు
[మార్చు]- ↑ NT News (30 August 2024). "He టీంకు స్వాగతం.. ఫన్నీగా శ్రీసింహా, సత్య మత్తు వదలరా 2 టీజర్". Retrieved 8 September 2024.