పుత్తా కృష్ణ చైతన్యరెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పుత్తా కృష్ణ చైతన్యరెడ్డి
పుత్తా కృష్ణ చైతన్యరెడ్డి


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
4 జూన్ 2024
ముందు పి. రవీంద్రనాథ్ రెడ్డి
నియోజకవర్గం కమలాపురం

వ్యక్తిగత వివరాలు

జననం 1982
మాచిరెడ్డిపల్లె, వల్లూరు మండలం, వైఎస్ఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు పుత్తా నరసింహ రెడ్డి, సరళమ్మ
జీవిత భాగస్వామి చైతన్య
సంతానం వివాన్ నర్సింహా రెడ్డి, ఆద్య

పుత్తా కృష్ణ చైతన్యరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో కమలాపురం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2]

రాజకీయ జీవితం

[మార్చు]

కృష్ణ చైతన్యరెడ్డి తన తండ్రి మాజీ ఎమ్మెల్సీకి పుత్తా నరసింహ రెడ్డి అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చి 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో కమలాపురం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి పి. రవీంద్రనాథ్ రెడ్డిపై 25357 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[3][4]

మూలాలు

[మార్చు]
  1. EENADU (5 June 2024). "అసెంబ్లీకి 81 కొత్త ముఖాలు". Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
  2. BBC News తెలుగు (4 June 2024). "ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు: కొత్త ఎమ్మెల్యేలు వీరే." Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
  3. Eenadu (5 June 2024). "పుత్తాదే కమలాపురం". Archived from the original on 20 June 2024. Retrieved 20 June 2024.
  4. Election Commision of India (4 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Kamalapuram". Archived from the original on 20 June 2024. Retrieved 20 June 2024.