పత్సమట్ల ధర్మరాజు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పత్సమట్ల ధర్మరాజు

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
4 జూన్ 2024 - ప్రస్తుతం
ముందు పుప్పాల శ్రీనివాస రావు
నియోజకవర్గం ఉంగుటూరు

వ్యక్తిగత వివరాలు

జననం 1984
చిననీంద్రకొలను, నిడమర్రు మండలం, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ జనసేన పార్టీ
తల్లిదండ్రులు లక్ష్మీ నారాయణ రాజు
జీవిత భాగస్వామి వసంత కుమారి
సంతానం సత్య తేజ
నివాసం ఇంటి. నం. డోర్ నెం: 3-35, చిననీంద్రకొలను, నిడమర్రు మండలం, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
వృత్తి రాజకీయ నాయకుడు

పత్సమట్ల ధర్మరాజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో పోలవరం నియోజకవర్గం నుండి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[1][2][3]

మూలాలు

[మార్చు]
  1. Election Commision of India (7 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Ungutur". Archived from the original on 7 June 2024. Retrieved 7 June 2024.
  2. EENADU (5 June 2024). "అసెంబ్లీకి 81 కొత్త ముఖాలు". Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
  3. BBC News తెలుగు (4 June 2024). "ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు: కొత్త ఎమ్మెల్యేలు వీరే." Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.