పంతం నానాజీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంతం నానాజీ

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
4 జూన్ 2024 - ప్రస్తుతం
ముందు కురసాల కన్నబాబు
నియోజకవర్గం కాకినాడ గ్రామీణ

వ్యక్తిగత వివరాలు

జననం 1963
గోదారిగుంట, కాకినాడ, కాకినాడ జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ జనసేన పార్టీ
తల్లిదండ్రులు సుబ్బారావు
జీవిత భాగస్వామి అరుణ
సంతానం సందీప్
నివాసం ప్లాట్ నెం. 38, డోర్ నెం.: 3-17C-46, స్ట్రీట్ నం.1, శ్రీ సాయి 40 బిల్డింగ్స్, రాధా నగర్, గోదారిగుంట, కాకినాడ, కాకినాడ జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
వృత్తి రాజకీయ నాయకుడు

పంతం వెంకటేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సినిమా నిర్మాత, రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో కాకినాడ గ్రామీణ నియోజకవర్గం నుండి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[1][2][3][4]

మూలాలు

[మార్చు]
  1. Election Commision of India (6 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Kakinada Rural". Archived from the original on 6 June 2024. Retrieved 6 June 2024.
  2. EENADU (5 June 2024). "అసెంబ్లీకి 81 కొత్త ముఖాలు". Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
  3. BBC News తెలుగు (4 June 2024). "ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు: కొత్త ఎమ్మెల్యేలు వీరే." Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
  4. "జనసేనలో చేరిన కందుల దుర్గేష్, పంతం నానాజీ". 30 August 2018. Archived from the original on 12 March 2024. Retrieved 12 March 2024.