దిలీప్‌కుమార్ గాంధీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

దిలీప్‌కుమార్ మన్సుఖ్లాల్ గాంధీ (9 మే 1951 - 17 మార్చి 2021) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2009, 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో అహ్మద్‌నగర్ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

మూలాలు

[మార్చు]
  1. "Former Union minister and BJP leader Dilip Gandhi dies of Covid-19". India Today.