తుంగలవారిపాలెం
తుంగలవారిపాలెం కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
తుంగలవారిపాలెం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 15°56′45″N 80°55′06″E / 15.945706°N 80.918249°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కృష్ణా |
మండలం | అవనిగడ్డ |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 521121 |
ఎస్.టి.డి కోడ్ | 08648 |
గ్రామ భొగోళికం
[మార్చు]సముద్రమట్టానికి 6 మీ.ఎత్తు
సమీప గ్రామాలు
[మార్చు]రేపల్లె, మచిలీపట్నం, తెనాలి, పెడన
సమీప మండలాలు
[మార్చు]మోపిదేవి, నాగాయలంక, రేపల్లె, చల్లపల్లి
గ్రామానికి రవాణా సౌకర్యం
[మార్చు]అవనిగడ్డ, మోపిదేవి నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: గుంటూరు 66 కి.మీ
గ్రామంలోని విద్యా సౌకర్యాలు
[మార్చు]ప్రగతి ఇంగ్లీషు మీడియం స్కూల్, శ్రీ చైతన్య టెక్నో స్కూల్, అవనిగడ్డ
గ్రామంలోని మౌలిక సదుపాయాలు
[మార్చు]గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం
[మార్చు]దేవుడి వెరువు:- ఇటీవల ఈ చెరువును, ఉపాధిహామీ పథకం క్రింద, రు. 1.3 లక్షలతో ప్రక్షాళణ చేసారు. గట్టును పటిష్ఠపరచారు. చెరువులోని గుర్రపుడెక్కనూ, చెత్తాచెదారాన్నీ తొలగించి, చెరువును పూర్తిస్థాయి వినియోగంలోనికి తెచ్చారు. [2]
గ్రామ పంచాయతీ
[మార్చు]- ఈ గ్రామం మొదట వేకనూరు పంచాయతీ పరిధిలో ఉండేది. 17 సంవత్సరాల క్రితం, ఈ గ్రామం విడిపోయి, ప్రత్యేక పంచాయతీగా ఏర్పడింది. ప్రస్తుత గ్రామ జనాభా 1200. [1]
- 2013జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ దోవారి శ్రీనివాసరావు, సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీ భోగిరెడ్డి బుజ్జిబాబు ఎన్నికైనారు. [1]
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు
[మార్చు]శ్రీ సీతారామ మందిరం
[మార్చు]దివిసీమలో '''చిన భద్రాద్రి '''గా పేరుగాంచిన ఈ మందిరంలో ప్రతి సంవత్సరం శ్రీరామనవమి ఉత్సవాలు వైభవంగా నిర్వహించెదరు. ఈ ఉత్సవాలను తిలకించడానికి చుట్టుప్రక్కల గ్రామాలయిన వేకనూరు, వక్కపట్లవారిపాలెం, నాగాయలంక తదితర ప్రాంతాలనుండి భక్తులు, వేలాదిగా తరలివచ్చెదరు. [3]
మూలాలు
[మార్చు]వెలుపలి లంకెలు
[మార్చు][1] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014, సెప్టెంబరు-14; 1వపేజీ. [2] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015, మే నెల-20వతేదీ; 1వపేజీ. [3] ఈనాడు అమరావతి/అవనిగడ్డ; 2017, ఏప్రిలి-6; 2వపేజీ.