టీచర్: కథా కమామిషు (పుస్తకం)
స్వరూపం
టీచర్: కథా కమామిషు కత్తి నరసింహా రెడ్డి వ్రాసిన పుస్తకం.
విశేషాలు
[మార్చు]ఇందులో ముప్పైమంది ప్రముఖులు వ్రాసిన కథలు, వ్యాసాలు ఉన్నాయి. ఆ ప్రముఖుల్లో చాగంటి సోమయాజులు, సింగమనేని నారాయణ, కాళీపట్నం రామారావు, బాపు, చేకూరి రామారావు, మధురాంతకం రాజారాం, దాశరధి రంగాచార్య,సాకం నాగ రాజ, సుధామూర్తి, చుక్కా రామయ్య, కత్తి నరసింహా రెడ్డి మొదలగు వారి రచనలతో కూడుకున్న ఈ పుస్తకాన్ని మొదలెడితే చాలు అదే చదివించేస్తుంది.