Jump to content

జి. పుల్లయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (కర్నూలు)

అక్షాంశ రేఖాంశాలు: 15°47′51″N 78°04′40″E / 15.7975°N 78.0777°E / 15.7975; 78.0777
వికీపీడియా నుండి
జి. పుల్లయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ
స్థాపితం2007 (2007)
స్థానంకర్నూలు, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
15°47′51″N 78°04′40″E / 15.7975°N 78.0777°E / 15.7975; 78.0777
అనుబంధాలుజవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం, అనంతపురం

జి. పుల్లయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అనేది ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, కర్నూలుకు సమీపంలోని పసుపులలో ఉన్న ఒక కళాశాల. దీనిని 2007 లో జి. పుల్లయ్య స్థాపించాడు. ఈ కళాశాలను అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఆమోదించింది. అనంతపురంలోని జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉంది. ఇది ఐదు సబ్జెక్టులలో బిటెక్ కోర్సులను అందిస్తుంది:

కోర్సులు

[మార్చు]
  • ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్
  • ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్
  • కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్
  • మెకానికల్ ఇంజనీరింగ్
  • సివిల్ ఇంజనీరింగ్

దీనికి ఎంబిఎ ప్రోగ్రామ్ కూడా ఉంది.

మూలాలు

[మార్చు]

బాహ్య లింకులు

[మార్చు]