కదిరి తాలూకా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బ్రిటిష్ రాజ్ కడప జిల్లా ఉన్నప్పుడు కదిరి తాలూకా స్థాపించింది. అయితే 1910లో కదిరి తాలూకా అనంతపురం జిల్లా విలీనం చేయబడింది. కదిరి తాలూకాలో అప్పుడు సుమారు 200 గ్రామాలు ఉన్నాయి.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలోనే అతిపెద్ద తాలూకా కదిరి. కదిరి రెవెన్యూ డివిజన్ పరిధిలో కదిరి పుట్టపర్తి హిందూపురం నియోజకవర్గాలకు సంబంధించిన మండలాలు ఉన్నాయి. కదిరి, ముదిగుబ్బ, నల్లమాడ, ఎన్. పి. కుంట, తలుపుల, నల్లచెరువు, ఓ. డి. చెరువు, తనకల్లు అమడగూరు, గాండ్లపెంట. ముదిగుబ్బ ఈ మండలాలు ప్రస్తుతం కదిరి రెవెన్యూ డివిజన్ కింద ఉన్నాయి. పుట్టపర్తి, నల్లమాడ, కొత్తచెరువు మండలాలు ఇప్పుడు కదిరి రెవెన్యూ డివిజన్లో చేర్చబడ్డాయి. తాలూకా వ్యవస్థ రద్దు చేయబడి, మండల వ్యవస్థ అమలు చేయబడినప్పుడు, కదిరి తాలూకా దాదాపు 12 మండలాలుగా విభజించబడింద ఇది కదిరి తాలూకా ప్రజలను ఇది కదిరి తాలూకా ప్రజలను ఆందోళనకు గురిచేసింది. పెద్ద జనాభా పరిమాణం కారణంగా కదిరి తాలూకా ఆంధ్రప్రదేశ్లో బాగా ప్రసిద్ధి చెందింది.[1]

మూలాలు

[మార్చు]
  1. District, About. "Kadiri Taluk".