కడియపుసావరం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కడియపుసావరం తూర్పు గోదావరి జిల్లా, కడియం మండలంలోని గ్రామం.ఇది రెవెన్యూ గ్రామం కాదు. కడియపుసావరం నర్సరీలకు, పూల తోటలకు ప్రసిద్ధి. ఈ గ్రామం మల్లెపువ్వుల తోటలు పూల మండపాలకు ప్రసిద్ధి. ఈ గ్రామం కడియంలోని దేవీ చౌక్ నుండి కిలోమీటరు దూరంలో ఉండును.[1]

మూలాలు

[మార్చు]
  1. "Nursery convention". @businessline. Retrieved 2019-12-18.