ఓలేటి పార్వతీశం - ఒక కవి. పిఠాపురం వాస్తవ్యులుఓలేటి పార్వతీశం - ఒక కవి. ఈయన పిఠాపురం వాస్తవ్యులు, వేంకట పార్వతీశ్వర కవులలో ఒకరైన ఈయన మొదట సొంతంగా వ్రాసేవారు.[1]
ఓలేటి వేంకటరామశాస్త్రి - ప్రముఖ జంటకవులు వేంకట రామకృష్ణ కవులలో మొదటివాడు. శ్రీమదాంద్ర కధాసరిత్సాగరములో 1-5 లంబకములు సంస్కృతము నుండి ఆంద్రీకరించారు.
ఓలేటి వేంకటేశ్వర్లు - ప్రముఖ రేడియా కళాకారులు. ప్రముఖ కర్నాటక సంగీత విద్వాంసులు, రేడియో ప్రముఖులు. వీరి నేతృత్వంలో ప్రసారమైన సంగీత రూపకాలు, యక్షగానాలు విజయవాడరేడియో కేంద్రానికి దేశవ్యాప్తంగా కీర్తినార్జించిపెట్టాయి.
ఓలేటి సూర్యనారాయణ శాస్త్రి 1909 - ఒక కవి శ్రీమదాంద్ర కధాసరిత్సాగరము 7-18 లంబకములు సంస్కృతము నుండి ఆంద్రీకరించారు.
ఓలేటి శ్రీనివాస శర్మ - ఒక కవి శ్రీమదాంద్ర కధాసరిత్సాగరము 6వ లంబకముును సంస్కృతము నుండి ఆంద్రీకరించారు.