ఎవరు దొంగ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎవరు దొంగ
(1961 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎం.ఎ తిరుముఘమ్
తారాగణం బి.సరోజాదేవి
ఉదయ్ కుమార్
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ సింధూర్ ఫిలిమ్స్
భాష తెలుగు

ఎవరు దొంగ 1961లో విడుదలైన తెలుగు సినిమా. సింధూర ఫిలింస్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు ఎం.ఎ.తిరుముఘం దర్శకత్వం వహించాడు. బి.సరోజా దేవి, ఉదయ్ కుమార్, మనోరమ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు కె.వి.మహదేవన్ సంగీతాన్నందించాడు.[1]

బి.సరోజాదేవి

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]

పాటల రచయిత: శ్రీరంగం శ్రీనివాసరావు

  • నా యెధయే ఇప్పుడు , సంగీతం: కె.వి.మహదేవన్ , నేపథ్యగానం: ఎస్.జానకి
  • అబ్బాయికి అమ్మాయికి ,సంగీతం:కె.వి.మహదేవన్,నేపథ్యగానం: అప్పారావు, బాలసరస్వతీదేవి
  • చిరునగవే ,సంగీతం:కె.వి.మహదేవన్,నేపథ్యగానం: పి.బి.శ్రీనివాస్, జానకి
  • విరోధాలు నేరమని ,సంగీతం:కె.వి.మహదేవన్,నేపథ్యగానం:సావిత్రి
  • త్రుళ్ళిపడు రావయో నా స్వామి పదునారు కళలీను పరువమట, పి.బి.శ్రీనివాస్
  • అందమైన చోట ఆనందమైన పాట మనమందరము, అప్పారావు, సావిత్రి బృందం
  • త్రుళ్ళిపడు తొలివలపు నీ పరమై జగమేలునులే , పి.బి శ్రీనివాస్ , ఎస్.జానకి
  • రావయ్యో నాసామి రంగేళీ బంగారు స్వామీ , ఎస్.జానకి .

మూలాలు

[మార్చు]
  1. "Evaru Donga (1961)". Indiancine.ma. Retrieved 2020-08-20.
"https://te.wikipedia.org/w/index.php?title=ఎవరు_దొంగ&oldid=4228772" నుండి వెలికితీశారు