ఆర్. కె. భారతి మోహన్
స్వరూపం
ఆర్. కె. భారతి మోహన్ (జననం 12 జూన్ 1967) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2006లో ఎమ్మెల్యేగా ఎన్నికై ఆ తరువాత 2014లో జరిగిన లోక్సభ ఎన్నికలలో మైలాడుతురై నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]
మూలాలు
[మార్చు]- ↑ "GENERAL ELECTION TO LOK SABHA TRENDS & RESULT 2014". ELECTION COMMISSION OF INDIA. Archived from the original on 27 మే 2016. Retrieved 22 May 2014.
- ↑ "Thiru R.K. Bharathi Mohan -- (188. Thiruvidaimaruthur)". The Hindu. Retrieved 24 May 2014.