ఆంధ్ర ప్రదేశ్లో అనేక బౌద్ధక్షేత్రాలు ఉన్నాయి. వాటిలో అమరావతి స్తూపం తలమానికం వంటిది. ఆ స్తూపం అంచు ఫలకాలపై పాలరాతిలో చెక్కిన ఈ పద్మాలు ఆనాటి శిల్పుల కళావైదుష్యానికి ప్రతీకలు.