బసవ పురాణం
స్వరూపం
(ద్విపద బసవ పురాణము నుండి దారిమార్పు చెందింది)
ఇది పాల్కురికి సోమనాధ కవి రచించిన ప్ర్రథమాంధ్ర ద్విపద గ్రంథము. ఏడు ఆశ్వాసాలు గల ఈ గ్రంథము శివ సంబంధమైన అనేక కథలు ఉన్నాయి. గూడ వేంకట సుబ్రహ్మణ్యం సంక్షిప్త పరచి పరిష్కరించారు.
ఇందులోని కథలు
[మార్చు]- తిరుచిట్టంబలుని కథ.
- రుద్ర పశుపతి కథ
- బెజ్జ మహాదేవి కథ
- ఉడుమూరి కన్నప్ప కథ
- మడివాలు మాచయ్య కథ
- సిరియాలుని కథ,
- కళియంబ నయనారు కథ
- నిమ్మవ్వ కథ
- నరసింగ నయనారు కథ
- కిన్నర బ్రహ్మయ్య కథ
- గొరియ కథ
- కొట్టరువు చోడని కథ
- ముసిడి చౌడయ్య కథ్హ
- ఏకాంత రామయ్య కథ
- శివనాగుమయ్య కథ
- బోయల తగవు
అల్లయ్య మధువయ్యల కథ మొదలుగా గల అనేక కథలు గలవు.
చిత్రమాలిక
[మార్చు]-
2016 మే 9న మహాత్మ శ్రీ బసవేశ్వర 883వ జయంతి ఉత్సవంలో బసవపురాణం పుస్తకావిష్కరణ చేస్తున్న అతిథులు