కలికిరి మురళీ మోహన్

వికీపీడియా నుండి
(కె. మురళీ మోహన్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
కలికిరి మురళీమోహన్‌

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
4 జూన్ 2024 - ప్రస్తుతం
ముందు ఎం.ఎస్.బాబు
నియోజకవర్గం పూతలపట్టు

వ్యక్తిగత వివరాలు

జననం 4 మే 1979
గొడుగుచింత గ్రామం, పూతలపట్టు మండలం, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీతెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు కలికిరి అన్నయ్య, కలికిరి ధనమ్మ
జీవిత భాగస్వామి నీరుగట్టి అన్నపూర్ణ
సంతానం భవ్యశ్రీ, జ్ఞాన దీపికా
నివాసం డోర్.నెం. 2-62, గొడుగుచింత గ్రామం, పూతలపట్టు మండలం, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
వృత్తి రాజకీయ నాయకుడు

డాక్టర్ కలికిరి మురళీమోహన్‌ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో పూతలపట్టు నుండి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[1][2][3][4]

మూలాలు

[మార్చు]
  1. Andhrajyothy (10 June 2023). "చంద్రబాబు మనసు గెలిచిన జర్నలిస్ట్.. పసుపు కండువా కప్పి పెద్ద పదవి.. ఈయన బ్యాగ్రౌండ్ తెలిస్తే." Archived from the original on 11 June 2024. Retrieved 11 June 2024.
  2. Eenadu (11 June 2024). "అభ్యర్థులు సిద్ధం.. మిగిలింది యుద్ధం." Archived from the original on 11 June 2024. Retrieved 11 June 2024.
  3. BBC News తెలుగు (4 June 2024). "ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు: కొత్త ఎమ్మెల్యేలు వీరే." Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
  4. EENADU (5 June 2024). "అసెంబ్లీకి 81 కొత్త ముఖాలు". Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.